BRS Members Protest: శాసన మండలిలో రచ్చ రచ్చ.. చైర్మన్పై పేపర్లు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
కాళేశ్వరం అంశం నిన్న శాసనసభలో నేడు శాసనమండలిలో మంటలు రాజేసింది. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఇదే అంశంపై తెలంగాణ శాసన మండలిలో BRS సభ్యులు ఆందోళనకు దిగారు. నివేదిక ప్రతులను చించివేసి ఛైర్మన్ వైపు విసిరారు.