BIG BREAKING: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. హరీష్, ఈటలకు కూడా!
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీష్, ఈటలకు పీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్ను ఆదేశించింది. జూన్ 6 హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ను విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.