Harish Rao: అసెంబ్లీ లో కాళేశ్వరం పై చర్చ వేళ బిగ్ ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన హరీశ్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టు్ పై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. దీన్ని క్యాబినెట్లో ఆమోదించి రేపు శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.