Minister Uttam Kumar: NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి
NDSA కాళేశ్వరంపై ఇచ్చిన నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారే డిజైన్ చేశారు.. వారే కట్టారు.. వారు అధికారంలో ఉండగానే కూలిందని ఆ పార్టీపై ఆయన మండిపడ్డారు. ప్రాజక్ట్ నిర్మించినవాళ్లు రైతులకు ద్రోహం చేశారన్నారు.