/rtv/media/media_files/2025/06/10/xjSbOgORvxvEIBx2Egvv.jpg)
KCR's Kaleshwaram Investigation issue
కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్కు బుధవారం దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు.
Also Read: రేపు విచారణకు KCR.. BRS బిగ్ స్కెచ్ !
బీఆర్కే భవన్కు దండులా తరలి రావాలి..
— Kotha Prabhakar Reddy (@KPR_BRS) June 10, 2025
తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన, ఉద్యమ నేత మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 11-06-2025 (బుధవారం) రోజున బీఆర్కే భవన్లో కాళేశ్వరం జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు.
కావున… pic.twitter.com/PCKjOHQwYh