CM Revanth: త్వరలో 40 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. బుధవారం హుజరాబాద్లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. బుధవారం హుజరాబాద్లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్, నవోదయ విద్యాలయ సమితి ప్రక్రియను ప్రారంభించింది. బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
నిరుద్యోగులకు శుభవార్త. సింగరేణి ప్రాంత యువతీ యువకుల కోసం అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సింగరేణి సౌజన్యంతో కొత్తగూడెంలో ఈ మెగాజాబ్ మేళా ఈ నెల (నవంబర్) 16వ తేదీన నిర్వహించనున్నారు.
ఏపీ ఇంటర్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23న ఉంటుంది.
ఈ ఏడాది జులైలో టీసీఎస్ 12 వేల మందికి తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా లేఆఫ్ల ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఎక్కువకాలం తమ సంస్థలో పనిచేసినవాళ్లకి దాదాపు రెండు సంవత్సర వేతనాన్ని పరిహారంగా చెల్లించనుంది.
ఐఐటీ బాంబే ప్రొఫెసర్నంటూ పుణె యూనివర్సిటీని బురిడీ కొట్టించిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.కోట్లు కాజేసిన అతడు హైదరాబాద్కు చెందిన ఇంజినీర్ అని వెల్లడించారు.
అమెరికా హెచ్1 బీ వీసా ఫీజులను పెంచాక...చాలా దేశాలు భారత్ కు ఆఫర్లు ఇస్తున్నాయి. చైనా, బ్రిటన్ లు ఇప్పటికే కొత్త విధానాలను ప్రకటించాయి. తాజాగా జర్మనీ కూడా మా దేశం వచ్చి ఉద్యోగం చేసుకోండి ఆహ్వానం పలికింది .
దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు రాజస్థాన్లో జరిగిన ఈ సంఘటన చక్కటి ఊదహరణ. అక్కడ 53,000 ప్యూన్ ఉద్యోగాలకు ఏకంగా 2.5 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.