ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష.. ఎందుకంటే?
11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా 9 మంది దోషులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. రాజస్తాన్కు చెందిన లడ్నన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ భాకర్, షాపురాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనీష్ యాదవ్ లు ఉన్నారు.