Jaipur: స్కూల్లో వేధింపులే ఆత్మహత్యకు కారణం..జైపూర్ తొమ్మిదేళ్ల పాప అమైరా తల్లిదండ్రులు
జైపూర్ లో ఆత్మహత్య చేసుకున్న అమైరా ఆత్మహత్యకు కారణం స్కూల్లో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి ఆమె బాధపడుతోందని చెప్పారు.
జైపూర్ లో ఆత్మహత్య చేసుకున్న అమైరా ఆత్మహత్యకు కారణం స్కూల్లో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి ఆమె బాధపడుతోందని చెప్పారు.
రాజస్థాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రక కట్టడాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. జైపూర్ నగరంలోని ప్రఖ్యాత అమెర్ ఫోర్ట్ వద్ద 200 అడుగుల పొడవైన గోడ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గెస్ట్హౌస్లో కాంట్రాక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్ మహిళ అత్యాచారానికి గురైన ఘటన ఉదయ్పుర్లో చోటుచేసుకుంది. ఓ పార్టీకి హాజరైన మహిళను నిందితుడు సిద్ధార్థ్ తాను అద్దెకుంటున్న అపార్ట్మెంట్కి తీసుకువెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేశారు.
ఆ ఆంటీలు ఇద్దరూ అందంగా ఉంటారు. ఆ అందాలనే ఎరగా వాడుకొని కోట్లు సంపాదిస్తున్నారు. ధనవంతులను టార్గెట్గా చేసుకుని వారి వద్ద డబ్బు సూలు చేస్తున్న ఇద్దరు ఆంటీలను పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్లో వెలుగు చూసిన సెక్స్టార్షన్ కేసు నెట్టింట వైరల్ అవుతోంది.
11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా 9 మంది దోషులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. రాజస్తాన్కు చెందిన లడ్నన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ భాకర్, షాపురాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనీష్ యాదవ్ లు ఉన్నారు.
రాజస్థాన్లోని జైపుర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి వెళ్లిన నలుగురు కూలీలు ఊపిరాడక మృతి చెందారు. ఈ విషాద ఘటన పారిశుద్ధ్య పనుల్లో కార్మికుల భద్రతపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది.
జైపూర్లో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు ఖైదీలు, వైద్య పరీక్షల పేరుతో బయటకు వచ్చి, ఏకంగా హోటళ్లలో తమ భార్యలు, గర్ల్ఫ్రెండ్స్తో గడిపినట్లు వెలుగులోకి వచ్చింది.
హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైపూర్లో మే 19న ఆసుపత్రిలో చేరిన మహిళ(23)కు వేరే గ్రూప్ రక్తం ఎక్కించారు.. బ్లడ్లో రియాక్షన్ మొదలై ఆమె మే 21న చనిపోయింది. వైద్యులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.