Iran-Israel War Update | ఇజ్రాయెల్ యుద్ధంలో తెలుగు వ్యక్తి ఏం చెప్పాడంటే | Telugu People In Israel
గాజా ప్రజలకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ దయ చూపాలని WHO చీఫ్ టెడ్రోస్ అధోనమ్ విజ్ఞప్తి చేశారు.
హమాస్ కమాండ్ సెంటర్ పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడిలో హమాస్ టాప్లీడర్, యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ చేతిలో దెబ్బతిన్న హమాస్ మరో ప్లాన్ వేసింది.తమ సైన్యంలో చిన్న పిల్లలు, యువతను నియమించుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే 30 వేల మంది యువతను 'ఇజ్ అద్ దిన్ అల్ ఖస్సం బ్రిగేడ్'లో చేర్చుకొన్నట్లు సౌదీ అరేబియాకి చెందిన ఓ మీడియా ఛానెల్ తెలిపింది.