Israel-Hamas War: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి!

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోసారి తీవ్రమైన దాడులు చేసింది. హమాస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు మరణించారు.

New Update
Gaza

Gaza

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోసారి తీవ్రమైన దాడులు చేసింది. హమాస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరణించిన వారిలో 17 మంది మహిళలు, 10 మంది పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం

ఇది కూడా చూడండి:Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన

ఈ దాడుల వల్ల గాజాలో తీవ్ర నష్టం..

ఇజ్రాయెల్ సైన్యం గాజాలో 100 లక్ష్యాలపై గురిపెట్టినట్లు పేర్కొంది. ఇందులో మిలిటెంట్లు, అనుమానిత నిర్మాణాలు, ఆయుధ నిల్వలు, క్షిపణి లాంచర్లు, సొరంగ మార్గాలు వంటివి ఉన్నాయని వెల్లడించింది. ఈ దాడుల వల్ల గాజాలో తీవ్ర నష్టం వాటిల్లింది, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..ఎక్కడంటే?

ఇది కూడా చూడండి:Youtube: యూట్యూబర్లకు షాక్.. ఇకనుంచి ఆ వీడియోలకు డబ్బులు రావు

Advertisment
Advertisment
తాజా కథనాలు