CM Siddaramaiah : ఇంత జనం వస్తారని ఊహించలేదు : సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారని సీఎం వెల్లడించారు.