Trump: భారత్పై భారీగా టారిఫ్లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన
భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ పెద్దమొత్తంలో చమురు కొనుగోళ్లు చేస్తోందని ఆరోపించారు. అందుకే భారత్పై మరోసారి భారీగా టారిఫ్లు పెంచుతానని హెచ్చరించారు.
భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ పెద్దమొత్తంలో చమురు కొనుగోళ్లు చేస్తోందని ఆరోపించారు. అందుకే భారత్పై మరోసారి భారీగా టారిఫ్లు పెంచుతానని హెచ్చరించారు.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ సోమవారం భారత్కు రానున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు అయిదు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది
చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను విదేశాలకు వెళ్లనీయడం లేదు. ఉపాధ్యాయులు, డాక్టర్లు అలాగే ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్లని బయటి దేశాలకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తోంది.
తాజాగా రష్యాకు ఉక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చింది. రష్యా ఆయిల్ రిఫైనరీని పేల్చేసింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అయితే రష్యన్ సైనిక అవసరాలు తీర్చేందుకు ఇక్కడి నుంచే ఇంధనం సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి.. భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరో భారతీయ యువ వ్యాపారవేత్త నేహా సురేశ్ ఆయనకు మద్దతుగా నిలిచారు. యువత వారానికి 90 గంటలు పనిచేయాలన్నారు.
ఐర్లాండ్లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి భారతీయుల భద్రకు సంబంధించి అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్ను కూడా చేర్చింది.
ఓ ఏఐ స్టార్టప్ కంపెనీలో ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను లాక్కునేందుకు మెటా యత్నించింది. ఓ ఉద్యోగికి మెటా 1 బిలియన్ డాలర్లు (8,750 కోట్లు) ఆఫర్ చేసినా అతడు ఆ ఆఫర్ను రిజెక్ట్ చేయడం విశేషం.