🔴Ind-Pak War Live Updates: కశ్మీర్పై మళ్లీ పాక్ డ్రోన్స్ : లైవ్
జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి 15 నిమిషాల పాటు డ్రోన్లతో పాకిస్తాన్ అటాక్ చేసింది. భారత్ పాక్ డ్రోన్లను తిప్పికొట్టింది. కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ రెండోసారి ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తుంది.
Alia Bhatt: సైనికుల కుటుంబాలపై అలియభట్ సంచలన కామెంట్స్.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి అలియాభట్ పహల్గాం ఘటన, దేశ సైనికులను తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దేశ రక్షణ కోసం హీరోలను కనిపెంచిన తల్లులది అంతులేని త్యాగం అని కొనియాడింది. ప్రతి సైనికుడి నిద్ర లేని రాత్రుల వెనక ఒక ఫ్యామిలీ సపోర్టు, దుఃఖం ఉంటుందని చెప్పింది.
పాకిస్థాన్ కిరానా హిల్స్లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో సర్గోడా జిల్లాలో కిరానా కొండలున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రిజర్వ్ ప్రాంతంగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ పర్వతాల కింద నిర్మించిన బలమైన కాంక్రీట్ గుహల్లో అణ్వాయుధాలను పాకిస్థాన్ నిల్వ చేసినట్లు సమాచారం.
మూడు రోజుల్లో మడత పెట్టేస్తాం | Indian Pak War | Operation Sindoor | Modi | Operation Sindoor | RTV
డిఫెన్స్ కు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ | CM Chandrababu Good News To AP Army Jawans | Home Tax | RTV
Indian Army: పాక్ అణుస్థావరాలను నాశనం చేసిన భారత్?
పాక్లోని న్యూక్లియర్ స్థావరాలు ఉన్న కిరానా హిల్స్లో భారత్ దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. వాటిని భారత్ ధ్వంసం చేసిందనే ప్రచారం నడిచింది. అయితే తాము కిరానా హిల్స్పై దాడులు చేయలేదని తాజాగా ఇండియన్ ఆర్మీ క్లారిటీ ఇచ్చింది.
Indian Army: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ
ఆపరేషన్ సిందూర్కి సంబంధించి ఇండియన్ ఆర్మీ మరో వీడియోను విడుదల చేసింది. పాకిస్థాన్కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు అందులో చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Operation Sindoor: ఉగ్రవాదుల కొత్త వ్యూహాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ
ఆపరేషన్ సిందూర్పై త్రివిధ దళాల అధికారులు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తే పాక్ తమపై దాడులు చేస్తున్నామని భావిస్తోందని విమర్శించారు.