IND-PAK WAR: పాక్ తో భారత్ దౌత్య యుద్ధం.. విదేశాలకు పంపించనున్న ఎంపీలు వీళ్లే!
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ సిద్ధమైంది. దీనికోసం అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీల ఎంపీలతో ఏర్పాటైన ఈ కమిటీ పాక్ ఉగ్రవాద చర్యలను ప్రపంచం ముందుంచనుంది. ఈక్రమంలో విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపనుంది.