Mountain climbing : పర్వతారోహణలో అపశృతి..అమెరికాలో భారత సంతతి ఇంజనీర్ మృతి
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందానికి ప్రమాదం ఎదురైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఇందులో భారత సంతతికి చెందిన టెకీ ఇరిగిరెడ్డి విష్ణుతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. మరోక వ్యక్తి గాయపడ్డారు.