Mrs Universe: మిసెస్ యూనివర్శ్ గా భారత మహిళ షెర్రీ సింగ్..48 ఏళ్ళల్లో మొదటిసారి..
భారత మహిళ మొట్టమొదటిసారిగా మిసెస్ యూనివర్శ్ టైటిల్ గెలుచుకున్నారు. 48 చరిత్రలో భారతీయురాలు కిరీటం ధరించడం ఇదే మొదటిసారి. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు.