London Arson Attack: లండన్లో భారతీయ రెస్టారెంట్కు నిప్పు..సీసీ కెమెరాల్లో సంచలన దృశ్యాలు
శుక్రవారం లండన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి ఒక భారతీయ రెస్టారెంట్కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.