IND VS ENG 2ND TEST: 58 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారత్.. గిల్ మామూలోడు కాదు
ఎడ్జ్బాస్టన్లో 58 ఏళ్ల తర్వాత భారత్ చారిత్రక విజయం సాధించింది. నిన్న టీమిండియా ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్ను 336 పరుగుల తేడాతో ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 58 ఏళ్ల తర్వాత ఈ గ్రౌండ్లో భారత్కు ఇది మొదటి టెస్ట్ గెలుపు.