Cricket: ఈరోజు ఇంగ్లాండ్ తో రెండో వన్డే..కోహ్లీ పైనే అందరి దృష్టి
ఇంగ్లాండ్ తో టీ20 సీరీస్ గెలిచింది. వన్డే సీరీస్ లోనూ మొదటి మ్యాచ్ లో విజయం సాధించి దూకుడు మీద ఉంది టీమ్ ఇండియా. ఈరోజు రెండో మ్యాచ్ ఆడనుంది. దీనిలో కింగ్ కోహ్లీ బరిలోకి దిగుతుండడంతో...అందరి దృష్టీ అతని మీదనే ఉంది.