Agniveers in Operation Sindoor: ఆపరేషన్ సిందూర్లో అగ్నివీరులదే కీలక పాత్ర..
ఆపరేషన్ సిందూర్లో అగ్నివీరులు కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. సైన్యంలో కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో పనిచేసిన వీళ్లు శత్రు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
Operation Pahalgam: సంగారెడ్డిలో పాక్ టెర్రరిస్ట్?
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో అస్సాంకు చెందిన ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సిమ్ కార్డులను పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులకు అమ్మడం, ఇక్కడి నుంచి విలువైన సమాచారాన్ని అక్కడికి చేరవేయడం తదితర అభియోగాలు ఆయనపై ఉన్నాయి.
Indian Army: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత ఆర్మీ కీలక ప్రకటన
ఇండియా పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగుస్తుంది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది.
మా దేశం వైపు కన్నెత్తి చూస్తే.. ! | Madhavi Latha Emotional Comments On India Pak War | RTV
IND-PAK WAR: పాక్ పరువు తీసేలా.. మోదీ మరో మాస్టర్ ప్లాన్.. దూసుకెళ్లనున్న 'ఓవైసీ బాంబ్'?
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ బాగోతాన్ని ప్రపంచానికి వివరించడానికి మోదీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్, అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో అఖిలపక్ష బృందాలను వివిధ దేశాలకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Rajnath Singh : పాకిస్తాన్కు మరో షాక్ ఇవ్వబోతున్న భారత్!
పాకిస్తాన్లోని న్యూక్లియర్ వెపన్స్ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది భారత్. ఈ మేరకు IAEAకు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ ఓ పనికి మాలిన దేశమన్న ఆయన అలాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్నారు.
J&K Terrorists Encounter: షెడ్లో నక్కిన టెర్రరిస్టులు.. షాకింగ్ వీడియోలు!
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఈ రోజు మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే.. ఎన్ కౌంటర్ కన్నా ముందు ఓ షెడ్లో ఉగ్రవాదులు దాక్కున్నారు. భద్రతా బలగాలు డ్రోన్ ద్వారా వారి కదలికలను గుర్తించి మట్టుబెట్టాయి.
Operation Sindoor: పాక్ నోట అబద్ధాల మూట..అన్నీ కూల్చేశామని ప్రగల్భాలు
మొన్నటి గొడవలోభారత్కు తీవ్ర నష్టం చేశామని పాకిస్థాన్ అబద్ధాలు మొదలు పెట్టింది. 20 భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని ప్రగల్బాలు పలికింది. కానీ అదంతా అబద్ధమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)తోపాటు..ఫ్యాక్ట్చెక్కర్లు తేల్చిచెప్పాయి.