Team India ODI captain: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్
ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ నియమితులయ్యారు. 2027 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మ స్థానంలో గిల్కు పగ్గాలు అప్పగించారు. ఈ సిరీస్ అక్టోబర్ 19న ఆస్ట్రేలియాలో ప్రారంభమవుతుంది.