Ind vs Aus T20 Series: యువబౌలర్లు తిప్పేశారు.. చివరి మ్యాచ్ మనదే.. ఆసీస్ కు ఓటమి తప్పలేదు
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో ఐదవ.. చివరి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 4-1తో ఘనంగా ముగించింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లను 160 పరుగులే చేసింది. అయినా బౌలర్లు రాణించడంతో కంగారూలను 154 పరుగులకే ఆలౌట్ చేసి విక్టరీ కొట్టింది టీమిండియా.