/rtv/media/media_files/2025/11/06/india-vs-aus-2025-11-06-18-10-46.jpg)
India vs AUS
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్ నాల్గవ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది. దీంతో 48 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 5 మ్యాచుల సిరీస్లో 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 30 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు.
Also Read : IND VS AUS: తడబడిన భారత్.. ఆస్ట్రేలియా ముందు టార్గెట్ ఎంతంటే?
Ind vs Aus T20 Series Fourth Match
India beat Australia by 48 runs at the Queensland..!!! 🇮🇳🔥
— The Bharat Army (@thebharatarmy) November 6, 2025
India lead the series 2-1#indvsaus#viratkohli#rohitsharma#shubmangill#bharatarmy#COTI 🇮🇳 pic.twitter.com/aHKEuF72Rv
Also Read : Arshdeep Singh: అర్ష్దీప్ను అందుకే పక్కన పెట్టాం: టీమిండియా బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
భారత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్మన్ గిల్ ఒక్కడే టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడు 39 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పర్వాలేదనిపించాడు. 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. శివమ్ దూబే 22 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 20 పరుగులు, తిలక్ వర్మ 5 పరుగులు, కీపర్ జితేష్ శర్మ 3 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 12 పరుగులు చేయగా.. అర్ష్ దీప్ సింగ్ డకౌట్గా నిలిచాడు. అక్షర్ పటేల్ 21*, వరుణ్ చక్రవర్తి 1* పరుగుతో నాటౌట్గా నిలిచారు. ఇక ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లీస్ 3 వికెట్లు, స్టాయినీస్ 1 వికెట్, ఆడమ్ జంపా 3 వికెట్లు, బార్టిలెట్ 1 వికెట్ తీశారు.
🚨 India beat Australia by 48 runs at the Queensland..!!! 🇮🇳🔥
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 6, 2025
India lead the series 2-1 with 1 match still to go! 😱#AUSvINDpic.twitter.com/pMzPxXdvsz
Follow Us