PM Modi : ప్రధాని మోదీ కీలక నిర్ణయం...రూ. 1500 కోట్లు రిలీజ్!
దేశ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని వరదలు,వర్షాల ప్రభావిత ప్రాంతాలను వైమానిక సర్వే నిర్వహించిన మోదీ.. నష్టాన్ని అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 1500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.