AP Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీలు దుర్మరణం!
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మూలపాడు వద్ద కూలీలతో రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటోను బొలెరో ఢి కొట్టింది. ఇద్దరు మహిళలు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
Hyderabad: నా తండ్రితో పడుకో.. లేదంటే! భార్య నగ్నవీడియోలు తీసి భర్త వేధింపులు!
సాఫ్ట్వేర్ ఉద్యోగం అని మాయమాటలు చెప్పి ఓ యువతిని పెళ్లి చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పెళ్లయిన తర్వాత భర్త వేధించాడు. వీటితో పాటు తండ్రి గదిలోకి పంపించడం, స్నానం చేస్తున్న వీడియోలు తీసి ఇతరులకు చూపించడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.
రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పెండింగ్ పనులు క్లియర్
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త దరఖాస్తులకు అప్లై చేసుకోవాలనుకునే వారికి మే నెలా కోటాను కూడా విడుదల చేసింది. అలాగే దాదాపుగా 20 శాతం పెండింగ్ దరఖాస్తులను పరిష్కారం చేసినట్లు తెలుస్తోంది.
Hyderabad School Buses: డేంజర్ జోన్లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!
హైదరాబాద్ లో 15 సంవత్సరాలు దాటిన 2 వేలు 500 బస్సులు రోడ్డుపై తిరుగుతున్నాయి. నగరంలోని ప్రతి ఎనిమిది విద్యా సంస్థల బస్సులలో సుమారు ఒకటి 15 సంవత్సరాలు దాటిందని, అలాంటివి దాదాపు 2,500 బస్సులు ఇప్పటికీ నడుస్తున్నాయని డేటా వెల్లడిస్తోంది.
Kidney Stone Cases: సమ్మర్ ఎఫెక్ట్.. హైదరాబాద్లో 60 శాతం పెరిగిన కిడ్నీలో రాళ్ల కేసులు
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హైదరాబాద్లో కిడ్నీలో రాళ్ల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని ఆసుపత్రులలో రోగుల సంఖ్య 60% కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రతి వారం వందలాది మందికి చికిత్స కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
Hyderabad: జూబ్లీహిల్స్లో 16ఏళ్ల బాలుడిని రేప్ చేసిన యువతి.. అది చేయాలని వేధింపులు
జూబ్లీహిల్స్లో మైనర్ బాలుడిపై 28ఏళ్ల యువతి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కింట్లో ఉంటున్న 16ఏళ్ల బాలుడితో యువతి పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించి.. విషయం బయటకు చెప్పొందని బెదిరించిందని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad : పర్మిట్ రూమ్లో ప్లేస్ కోసం కొట్టుకున్నారు.. కడుపు కింద కొట్టడంతో..!
వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో ఉన్న సిట్టింగ్ ప్లేస్ కోసం ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఒక విద్యార్థి ప్రాణం తీసింది. హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 5న ఈ దాడి జరగగా, గాయపడిన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
BIG BREAKING: రేవంత్ సర్కార్కు బిగ్ షాక్.. GO 111 ఉల్లంఘనపై హైకోర్టు నోటీసులు!
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద GO 111 ఉల్లంఘించడంపై నోటీసులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో ఎలా విఫలమైందని ప్రశ్నిస్తూ.. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
/rtv/media/media_files/2025/05/06/7DiBEd31WwJQdKpYz3ic.jpg)
/rtv/media/media_files/2025/05/05/oTtmaZinHJQvN6DMvTUM.jpg)
/rtv/media/media_files/2025/05/04/53DNQSXZz5NCexuIC8h2.jpg)
/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
/rtv/media/media_files/2025/05/03/ZzBwxY3nCzJ8vDlNmYKP.jpg)
/rtv/media/media_files/2025/05/03/8UbGhg7u1KPIvBtCzFN6.jpg)
/rtv/media/media_files/2025/05/03/btNmxPBocpPhqGsZAMHm.jpg)
/rtv/media/media_files/2025/05/03/TI228Ms3vA2keZUZmP93.jpg)
/rtv/media/media_files/2025/05/02/fFgJ9DliKHWMYoQAZzwO.jpg)