AP Crime: కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే!
ఏపీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ తల్లి శశితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో 9 బాలుడు, 5ఏళ్ల బాలికను చార్జర్ వైరుతో చావాబాదాడు పవన్. స్థానికుల సమాచారంతో పిల్లలను ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు పోలీసులు.