KS: కర్ణాటకలో హనీ ట్రాప్..మంత్రులతో సహా..
కర్ణాటకలో హనీ ట్రాప్ భయపెడుతోంది. మంత్రులు, రాజకీయ నేతలే లక్ష్యంగా హనీ ట్రాప్ చేస్తున్నారని తెలుస్తోంది. జాతీయ స్థాయి నేతలతో సహా 48 మంది రాజకీయ నాయకులు ఇందులో బాధితులుగా ఉన్నారంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేయం దుమారం రేపుతోంది.