Pakistan Floods: పాక్లో అల్లకల్లోలం సృష్టించిన వరదలు.. 270 మంది మృతి!
పాకిస్తాన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దాదాపుగా 270 మంది ఈ వరదల కారణంగా మృతి చెందారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.