Warangal : వరంగల్లో వర్షం బీభత్సం.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు
వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో మిల్స్కాలనీ, శివనగర్, పోచమ్మ మైదాన్ అండర్ బ్రిడ్జి ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.