IPL 2025: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన గుజరాత్
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఓపెనింగ్తో సరికొత్త రికార్డును నెలకొల్పారు. 200 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది.