Air India Flight: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా.. మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి.
గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా.. మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి.
ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్లో కూలిపోయింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.
ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయన ఉదయం 8:30 గంటలకు అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణాలు, సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
అహ్మదాబాద్ విమానం ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో మొత్తం 265 మంది మృతి చెందారు. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు.
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి తక్షిణ సాయం అందించాలని ఆదేశించారు.
గుజరాత్లో ఓ ప్రేమ జంట పారిపోయేందుకు దృశ్యం సీన్ రిపీట్ చేసింది. గీతా అహిర్(22)కు భరత్ (21)తో వివాహేతర సంబంధం ఉంది. దూరంగా వెళ్లి బతకాలని వారు అనుకున్నారు. ఈ క్రమంలో హర్జీభాయ్ సోలంకీ(56)ని చంపి, మృతదేహానికి గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు.
పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మే 29 (గురువారం) సాయంత్రం సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
పసిపిల్లలను అమ్ముతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్యపేట జిల్లా లో శిశువులను విక్రయిస్తు్న్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నిందితులలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.