Sabarmati Jail : హైదరాబాద్ ఉగ్రవాది మోహియుద్దీన్ సయ్యద్పై జైల్లో దాడి
హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్పై దాడి జరిగింది. సబర్మతీ జైలులో అతన్ని ముగ్గురు తోటి ఖైదీలు చితకబాదారు. ఖైదీల దాడిలో టెర్రరిస్టు మోహియుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్పై దాడి జరిగింది. సబర్మతీ జైలులో అతన్ని ముగ్గురు తోటి ఖైదీలు చితకబాదారు. ఖైదీల దాడిలో టెర్రరిస్టు మోహియుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు.
గుజరాత్లోని భావ్నగర్లో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి గంట ముందు నూతన వధువరుల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో కాబోయే భార్యను వరుడు హత్య చేయడం కలకలం రేపింది.
అహ్మదాబాద్లో ఓ భార్య పెంపుడు కుక్కను పెంచుతున్నందుకు భర్త విడాకులు కోరాడు. కుక్కను ఇంట్లో పెంచడం వల్ల తనకు బాగా ఒత్తిడి పెరిగిందని, తనని విమర్శిస్తుందని ఫిర్యాదులో తెలిపాడు. తనకు విడాకులు కావాలని కోరగా గతేడాది కోర్టు పిటిషన్ను కొట్టివేసింది.
ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులు ఉగ్రదాడుల కుట్రను భగ్నం చేశారు. పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.
చూపులన్నీ మెరిసే నగలు, చేతిలో మాత్రం రహస్యంగా దాచిన కారంపొడి ప్యాకెట్! ప్లాన్ సిద్ధమైంది. ఒక్కసారిగా ఆ ప్యాకెట్ను దుకాణ యజమాని కళ్లల్లోకి విసిరి.. కళ్లు బైర్లు కమ్మిన ఆ చీకట్లో బంగారం ఎత్తుకెళ్లాలని ఆశించింది. కానీ, ఆమె పన్నాగం ఫలించలేదు.
ఓ యువతి తన ప్రేమ విఫలం కావడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అతని పేరిట పలు ఇంటర్నేట్ అకౌంట్లు సృష్టించింది.. వాటి నుంచి పాఠశాలలు, కళాశాలలకు బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెసేజ్ లు పంపింది. చివరికి కటకటాలపాలైంది.
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్లో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో నిందితుడు తన భార్యను దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం శుక్రవారం (అక్టోబర్ 17) భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా.. వారికి శాఖలను కేటాయించారు.