Mock Drill: కేంద్రం సంచలన నిర్ణయం.. మళ్లీ మాక్డ్రిల్.. బార్డర్లో హైటెన్షన్
పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మే 29 (గురువారం) సాయంత్రం సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.