Govt Employees Strike : తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్..సమ్మెలోకి ప్రభుత్వ ఉద్యోగులు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు. 16 నెలలుగా ఎదురుచూసినా ప్రభుత్వం నుంచి వారి సమస్యల పరిష్కారంపై సానుకూల స్పందన రావడం లేదు. దీంతో తమ హక్కుల సాధనకోసం ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Hyderabad : నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా.. టోల్ సిబ్బందిపై దాడి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి రెచ్చిపోయాడు. అతనితో పాటు కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు.
Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. ఇకనుంచి ఆలస్యంగా ఆఫీస్కు వచ్చారో అంతే సంగతులు
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఉదయం 9.15 AM గంటలకు చేరుకోని.. బయోమెట్రిక్ ఇవ్వాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆదేశించింది. ఎవరైనా ఆలస్యంగా వస్తే వారు హాఫ్ డే క్యాజువల్ లీవ్ను కోల్పోతారని హెచ్చరించింది.
AP CM Jagan Speech: ఏ ఒక్క ఉద్యోగికి తమ ప్రభుత్వం అన్యాయం చేయలేదు: సీఎం జగన్
ట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో గత ప్రభుత్వం జీతాలు ఎన్నికల సమయంలో పెంచిందని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్. సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీవో మహా సభల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సమస్యలు వస్తాయని వారించినా తాము వెనకడుగు వేయలేదని అన్నారు. తాము నిజాయితీ, కమిట్మెంట్ తో అడుగులు వేశామన్నారు సీఎం. అలాగే పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచామన్నారు.