Hyderabad: గవర్నర్ ప్రతిభా పురస్కారాలను ప్రకటించిన రాజ్భవన్.. లిస్ట్ ఇదే!
గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ రాజ్భవన్ ప్రకటించింది. ఐదేళ్ల నుంచి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అవార్డును ప్రదానం చేయనున్నారు. మొత్తం 8 మందిని ఎంపిక చేశారు. ఇందులో వ్యక్తులు, సంస్థలు కూడా ఉన్నాయి.