Ganesh Chathurthi 2025: ఏపీలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారికి సర్కార్ శుభవార్త.. ఫ్రీగా ఆ సదుపాయం!
ఏపీ లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.