Life Style: వీటిని తినాలనిపిస్తే.. ఈ లోపం ఉన్నట్లే!
కొంతమందికి పదే పదే ఒకే ఫుడ్ తినాలనే కోరిక కలుగుతుంది. అయితే ఇది శరీరంలో పోషకాహార లోపానికి సంకేతామని నిపుణులు చెబుతున్నారు. ఏ ఆహార కోరిక ఏ లోపాన్ని సూచిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
కొంతమందికి పదే పదే ఒకే ఫుడ్ తినాలనే కోరిక కలుగుతుంది. అయితే ఇది శరీరంలో పోషకాహార లోపానికి సంకేతామని నిపుణులు చెబుతున్నారు. ఏ ఆహార కోరిక ఏ లోపాన్ని సూచిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
నేటి కాలంలో క్యాన్సర్ తీవ్రమైన సవాలగా మారింది. ఈ సమస్య తగ్గాలంటే ఆహారంపై శ్రద్ధ చూపడం ముఖ్యం. వాటిల్లో పాలకూర, కాలే, బ్రోకలీ, ఇతర ఆకుకూరలు, పసుపు, వెల్లుల్లి, టమోటాల వంటి వాటిని ఉదయం ఖాళీ కడుపుతో తింటే క్యాన్సర్ నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గాజాలో ఆకలి కేకలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరైన ఆహారం దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. దీంతో అక్కడ ఫుడ్ ఉన్న ఫుడ్ గోదాములపై దాడులు చేస్తున్నారు. తాజాగా ఆహార పదార్థాలతో వెళుతున్న 77 ట్రక్కులపై వేలాది మంది దాడి చేశారు.
ఆహారం తిన్న తర్వాత ఐదు రకాల సమస్యలు కనిపిస్తే వాటిని విస్మరించ వద్దు. వాటిల్లో నిద్ర రావడం, త్రేనుపు, ఉబ్బరం, ఛాతీలో బిగుతుగా, వాష్రూమ్కి పరిగెత్తడం వంటి లక్షణాలు పేగు ఆనారోగ్యం లక్షణాలను చూపుతాయి. ఈ సమస్య తగ్గాలంటే సరైన జీర్ణ ప్రక్రియను అనుసరించాలి.
నిమ్మకాయను ప్రతి పదార్థంతో కలిపి తినడం మంచిది కాదు. పాలు, పాల ఉత్పత్తులు, మామిడి, అరటిపండు, ఆపిల్, పుచ్చకాయ, టమోటా, చింతపండు, వెనిగర్, ఇంగువ, గరం మసాలాలతో నిమ్మరసాన్ని కలిపి తింటే కడుపులో ఆమ్లత్వం పెరిగి మంట, ఉబ్బరం వంటి అసౌకర్యాలను కలిగిస్తుంది.
రోజూ తినే ఆహారాల్లో అనారోగ్యకరమైనవి ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో మైదా, నూడుల్స్, బిస్కెట్లు, ప్యాకెజ్డ్ పిండివంటలు, వేపుళ్లకు వాడిన నూనె శరీరానికి హానికరం. ఇవి గుండె సంబంధిత, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో తేమ ఎక్కువగా ఉండే పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు ఉండటం చాలా అవసరం. పుచ్చకాయ, జామపండు, కివీ, బ్లాక్బెర్రీలు వంటి జ్యూసీ పండ్లు శరీరానికి తేమను అందించడంలో ఎంతో సహాయపడతాయి.
వందే భారత్ ట్రైన్..చాలా ప్రతిష్గాత్మకంగా ప్రారంభించారు. హైస్పీడ్ రైలు, మంచి తిండి అని చెప్పారు. కానీ ఇప్పుడు అందులో భోజనంలో పురుగులు వచ్చాయి. డబ్బులు చెల్లించి మరీ పురుగుల ఆహారం తింటున్నామంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు.
ఫుడ్సేఫ్టీ అధికారులు హైదరాబాద్లోని పలు షాపులపై దాడులు చేశారు. అమీర్పేటలోని కోకోనట్ జ్యూస్బార్లో ఫ్రూట్స్ కుల్లిపోయినట్లుగా గుర్తించారు. ఫ్రిడ్జ్లో కీటకాలు, బొద్దింకలు ఉన్నట్లు తెలిపారు. తుప్పుపట్టిన కత్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.