BIG BREAKING: అయ్యో యేసయ్యా.. చర్చ్పై కాల్పులో 21 మంది స్పాట్డెడ్
ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో దాదాపు 21 మంది మృతి చెందారు. తూర్పు కాంగో కోమాండాలోని ఓ క్యాథలిక్ చర్చిపై అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సభ్యులు ఆదివారం కాల్పులకు తెగబడ్డారు.