Elephant Attack: ఏనుగుల గుంపు దాడిలో రైతు మృతి.. మూడు రోజులపాటు!
చిత్తూరు జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ రైతుని బలితీసుకున్నాయి. కొత్తూరు వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు. 3 రోజులుగా రాజు మృతదేహం వద్దే ఏనుగులు ఉన్నాయి.