Union Cabinet: రైతులకు సూపర్ గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం మంత్రివర్గం సమావేశమైంది. ఖరీఫ్ మద్దతు ధర పెంపు తీర్మాణాన్ని సెంట్రల్ కేబినెట్ అప్రూవ్ చేసింది. 2025-26 మార్కెటింగ్ సీజన్కు అనుగుణంగా 14 రకాల ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రకటించింది.