Elephant Attack: ఏనుగుల గుంపు దాడిలో రైతు మృతి.. మూడు రోజులపాటు!

చిత్తూరు జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ రైతుని బలితీసుకున్నాయి. కొత్తూరు వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు. 3 రోజులుగా రాజు మృతదేహం వద్దే ఏనుగులు ఉన్నాయి.

New Update
chitoor

చిత్తూరు జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ రైతుని బలితీసుకున్నాయి. కొత్తూరు వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు. పొలం పనులు చేస్తుండగా రామకృష్ణంరాజుపై ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. 3 రోజులుగా రాజు మృతదేహం వద్దే ఏనుగులు ఉన్నాయి. దీంతో వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం ఎవరూ చేయలేదు. సుమారు 16 ఏనుగులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు