Formula E Rase : ఈ ఫార్ములా కేసు..ఎఫ్ఈఓ కంపనీ సీఈఓను మరోసారి విచారించనున్న ఏసీబీ
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అర్వింద్ , హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ, ఏసీబీ విచారించాయి. గతంలోనే ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ ఆల్బర్టోను విచారించిన ఏసీబీ ఈ రోజు మరోసారి విచారించనుంది.