Crime: దారుణం.. కట్నం కోసం భార్యను చంపిన భర్త
వికారాబాద్ జిల్లా తాండూరులో మరో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్యను భర్త కొట్టి చంపడం కలకలం రేపింది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
వికారాబాద్ జిల్లా తాండూరులో మరో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్యను భర్త కొట్టి చంపడం కలకలం రేపింది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
దేశంలో వరకట్న వేధింపులు మళ్లీ పెరుగుతున్నాయి. 2023లో 14 శాతం నేరాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన నివేదికలో వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఆ ఏడాది 15,489 వరకట్న వేధింపు కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో భరణంపై ప్రధాన చట్టబద్ధమైన హక్కుగా స్వాతంత్ర్యం తర్వాతే వచ్చాయి. హిందూ మతాచారాలలో భార్యను పోషించడం భర్త బాధ్యతగా భావించేవారు. భారతదేశంలో భరణానికి సంబంధించిన ముఖ్య చట్టమైన చట్టాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.
పెళ్లిచేసిన పంపిన బిడ్డ చనిపోవడంతో పెళ్లి సమయంలో తాము ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వాలని బిడ్డ అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగిన ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.
హైదరాబాద్లో వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది. పంజాగుట్టకు చెందిన కిరణ్మయికి ఏడాదిన్నర క్రితం శరత్ తో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో శరత్కు రూ.3లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. అయినా ఇంకా కట్నం కావాలని వేధించడంతో గుండెపోటుతో మరణించింది.
భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. అదనపు కట్నంతో పాటు, లైగింకంగా వేధిస్తున్నారంటూ ఆయన దత్తపుత్రుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏంటో మన దేశం...ముందుకు పరుగెడుతున్నామో...వెనక్కు వెళుతున్నామో తెలియడం లేదు. ఇంత అభివృద్ధి చెందుతున్నా...వరకట్నం వేధింపులు. చావులు మాత్రం ఆగడం లేదు. తాజాగా గ్రేటర్ నోయిడాలో ఫార్చ్యునర్ కారు కట్నంగా ఇవ్వలేదని ఓ భార్యని భర్త చంపేశాడు.
నాలుగు కోట్లు కట్నం తీసుకున్నారు. బంగారం, ఇల్లు అన్నీ ఇచ్చారు..కానీ వాళ్ళకి ఇంకా ఆశ చావలేదు. మూడేళ్ళుగా అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
విడాకులకు సంబంధించిన భరణం కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2015లో దాఖలైన కేసులో ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేననే భర్త వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కూలీగా పనిచేసే సామర్థ్యం ఉన్నప్పుడు భరణం చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది.