Pharma: ట్రంప్ మరో బాంబు.. ఫార్మాపై 100శాతం సుంకాలు
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పెద్ద బాంబ్ పడేశారు. ఫార్మాపై 100 శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పెద్ద బాంబ్ పడేశారు. ఫార్మాపై 100 శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు అమెరికాలో భారత వ్యాపారులపై భారీ భారాన్నే మోపింది. అక్కడ గ్రోసరీ స్టోర్లు పెట్టుకున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది తమ వ్యాపారలను మూసేకుని వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది.
సుంకాల విషయంలో భారత్, అమెరికాలు త్వరలోనే ఒక ఒప్పందానికి వస్తాయని చెబుతున్నారు అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్. రాబోయే రెండు, మూడు వారాల్లోనే సమస్యలు పరిష్కరింపబడతాయని అంటున్నారు.
ఒకవైపు భారత ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని..భారత్ తో చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితేనే చర్యలు కొనసాగిస్తామని ఆ దేశ వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నక్ ప్రకటించడం సందేహాలుకు దారి తీస్తోంది.
భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గుతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. రోజురోజుకీ ఆయన స్వరంలో మార్పు కనిపిస్తోంది. తాజాగా ఇరు దేశాల వాణిజ్య సమస్యలపై భారత ప్రధాని మోదీతో మాట్లాడతానని..ట్రంప్ చెప్పారు.
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న వాణిజ్య సుంకాలపై ఆ దేశ వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారీఫ్ లను యూఎస్ సుప్రీంకోర్టు రద్దు చేయాలని తీర్పు చెబితే వాటిల్లో గం సుంకాలను అమెరికా తిరిగి చెల్లిస్తుందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..భారత్ పై మాటల దాడిని ఆపడం లేదు. వరుసపెట్టి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. తాజాగా అమెరికాతో వాణిజ్యంపై తొందరగా ఏదో ఒక చర్య తీసుకోవాలని...లేదంటే భారత్ కు మంచి ముగింపు ఉండదని అన్నారు.
భారత్ ను పూర్తిగా దెబ్బ తీయాలనే పట్టుదలతో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీని కోసం తన నెక్సట్ టార్గెట్ ను ఐటీ రంగం మీద పెట్టాలనుకుంటున్నారు. అయితే ఆయన ఆటలు సాగనివ్వమని..ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్ామని చెబుతున్నారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.