Strong Warning: భారత్ ను వదులుకుంటే..చైనాకు తలవొంచాల్సిందే - నిక్కీ హేలీ
అమెరికా, భారత్ సంబంధాలు ప్రస్తుతం విచ్ఛిన్న దశలో ఉన్నాయని..వాటిని ఎంత తర్వగా మెరుగుపరుచుకుంటే అంత మంచిదని యూఎస్ మాజీ రాయబారి నిక్కీ హేలీ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను మరోసారి హెచ్చరించారు. భారత్ ను కోల్పోతే చైనా ముందు తలొంచాల్సిందే అన్నారు.