ట్రంప్కు దమ్కీ ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇండియా ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ప్రపంచానికి తామే బాస్ అని చెప్పుకుంటున్నారని పరోక్షంగా అమెరికాని టార్గెట్ చేస్తూ మధ్యప్రదేశ్లో మాట్లాడారు.