Tamil Nadu : కరుణానిధి సమాధిపై గుడి గోపురం.. DMKపై BJP ఫైర్
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సమాధిపై శ్రీవిల్లిపుత్తూరు గుడి గోపురం నమూనాను ప్రతిబింబించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఎంకే హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.