IPL 2025: ధోనీ అవుట్ కాదా? వివాదాస్పదమౌతున్న థర్డ్ అంపైర్ నిర్ణయం
నిన్న కేకేఆర్ చేతిలో సీఎస్కే చిత్తుగా ఓడిపోయింది. ఇందులో చెన్నై 103 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ ధోనీ ఒక్క పరుగే అవుట్ అయ్యాడు. అయితే ధోనీ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని ఇప్పుడు దుమారం రేపుతోంది.