BREAKING: టెర్రరిస్ట్ తహవూర్ హుస్సేన్ రాణాకు NIA కస్టడీ పొడిగింపు
ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడు తహపూర్ హూస్సేన్ రాణా కస్టడీని ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. NIA కస్టడీలో ఉన్న రాణాకు కోర్టు సోమవారం మరో 12రోజుల కస్డడీ విధించింది. 18రోజుల రిమాండ్ తర్వాత, మరో 12రోజుల కస్టడీకి పంపారు. NIA అభ్యర్థనతో కోర్టు కస్టడీ పొడిగించింది.