ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించిన పూజా ఖేద్కర్!
మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ తన ఐఏఎస్ రద్దుపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పూజా ఖేద్కర్ నకిలీ సర్టిఫికెట్ ఇచ్చి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని ఇటీవలే ఆరోపణలు వెల్లువెత్తాయి.దీంతో ఆమె పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిషేధించింది.
CM Kejriwal : సీఎం కేజ్రీవాల్కు ఊరట దక్కేనా?
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. కేజ్రీవాల్ పిటిషన్పై తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. కాగా ఈ కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Delhi High Court : ప్రధాని మోదీకి బిగ్ రిలీఫ్..అనర్హత పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో ఆయన పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.
Go First Airlines: గో ఫస్ట్ ఎయిర్లైన్స్ కి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు
అసలే దివాలా తీసి కష్టాల్లో ఉన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ కష్టాలు మరింత పెరిగాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు కంపెనీ లీజుకు తీసుకున్న విమానాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డీజీసీఏని ఆదేశించింది.
Whats app: కేంద్ర ఐటీ నిబంధనలకు నో చెప్పిన వాట్సాప్..!
కేంద్ర ఐటీ నిబంధనల్లో వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించే నిబంధనలను అమలు చేసేందుకు వాట్సాప్ నో చెప్పింది. ఎక్కువగా మా పై ఒత్తిడి తేస్తే భారత్ నుంచి వెళ్లిపోవటానికి కూడా సిద్ధం గా ఉన్నట్లు వెల్లడించింది.
Whats App: అలా అయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం..వాట్సాప్
యూజర్ల మెసేజ్లకు సెక్యూరిటీనిచ్చే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి వస్తే తాము బారత్ నుంచి వెళ్ళిపోతామని చెబుతోంది వాట్సాప్ యాజమాన్యం. ఐటీ రూల్స్ - 2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
Delhi High Court : భార్య పదేపదే అలా చేయడం తప్పే!
భర్త ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
Congress : కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ.. 17 వేల కోట్ల పన్ను నోటీసులు
ఆదాయపు పన్ను శాఖ మరోసారి కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసింది. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ కేంద్రంపై కాంగ్రెస్ నేత వివేక్ తంఖా మండిపడ్డారు.
/rtv/media/media_files/2025/03/04/gGCwDo3fJ9fZBlhj48Qi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-21-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/modi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Go-first-airlines-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-27T142409.451-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T160337.627-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/court-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/congress-jpg.webp)