CRIME: వరంగల్ నరబలి కేసులో బిగ్ ట్విస్ట్.. కన్న తల్లే కూతురిని..!
భూపాలజిల్లా నరబలి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 22 ఏళ్ల వర్షిణి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో తల్లే హంతకురాలని తేలింది.
భూపాలజిల్లా నరబలి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 22 ఏళ్ల వర్షిణి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో తల్లే హంతకురాలని తేలింది.
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది యువకులు క్రూరమృగాల్ల ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో ఓ యువతిని బంధించి ఏకంగా 6 నెలల పాటు గ్యాంగ్ రేప్కు పాల్పడటం కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఓ కుటంబం బలవర్మణానికి పాల్పడింది. దంపతులు ముందుగా తమ నాలుగేళ్ల కొడుకుకి విషమిచ్చి చంపి ఆ తర్వాత వాళ్లిద్దరూ సూసైడ్ చేసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం తిండి పెట్టకుండా మహిళను హింసించి చంపేసిన ఘటన వెలుగుచూసింది.
ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య.. ఆమె ప్రియుడికి భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. ఈ కేసులో నిందితులైన భార్య స్వప్న, ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్లకు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
కర్ణాటకలో దారణం జరిగింది. తన రిక్వెస్ట్ ను ఒప్పుకోలేదని ఓ వివాహితను చంపేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన బుధవారం హసన్ జిల్లాలోని చందనహళ్లి ప్రాంతంలో జరిగింది. శ్వేత, రవిలకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది.