AP: దారుణం.. హాస్టల్లో ఉ*రేసుకున్న ఇంటర్ విద్యార్థిని
ఏపీలోని నెల్లూరులో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఏపీలోని నెల్లూరులో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఈ మధ్య వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక.. ప్రియుడ్ని ఇంటికి పిలిచి హత్య చేయడం కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చి చంపేయడం కలకలం రేపింది. ఆ తర్వాత బిల్డింగ్ ఆవరణలో డస్ట్బిన్లో మృతదేహాన్ని పారేసింది. మున్సిపల్ సిబ్బంది ఆ శిశువును గర్తించారు. పోలీసులు తల్లిని అరెస్టు చేశారు.
కరీంనగర్ జిల్లా వెల్గటూరు గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి పెళ్ళైన మూడు రోజులకే ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. పరీక్ష రాసి తిరిగి భర్తతో బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 28 ఏళ్ల ఓ వ్యక్తిని కత్తితో పొడిచి తుపాకీతో కాల్చి చంపేశారు దుండగులు. ముందుగా దొంగతనంలో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు , కుటుంబ సభ్యులు భావించారు.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుటుంబాలను వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నామని, కలిసి జీవించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించి వారి నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించారు.
బీహార్లోని దర్భంగా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తండ్రి, తన కూతురి కులాంతర వివాహం చేసుకుందని అల్లుడిని ఆమె కళ్ళముందే కాల్చి చంపాడు. మృతుడు రాహుల్ కుమార్ (25) అనే బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిగా గుర్తింపు.
హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో టీ తాగుతున్న షేక్ మహమూద్ అనే రౌడీషీటర్ను ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా కత్తులు.. వేటకొడవలితో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత నిందితులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.