Mahbubnagar : ఓరేయ్ కామాంధుడా.. ఏడేండ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి
జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
ప్రియుడితో కలిసి హనీమూన్కి వెళ్లేందుకు ఓ వివాహిత తన ఇద్దరు పిల్లల్ని చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్కలి గ్రామంలో 24 ఏళ్ల ముస్కాన్ అనే మహిళ తన ప్రేమికుడితో హనీమూన్కి వెళ్లేందుకు తన ఇద్దరు పిల్లలహత్య చేసింది.
ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. విద్యా శాఖలో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా చంపారు. అనంతరం మృతదేహాన్ని మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో పడేసి వెళ్లారు.
ఆగ్రాలోని షాహ్దరా చుంగి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయలతో వెళుతున్న వ్యాన్ ఫ్లైఓవర్పై అదుపుతప్పి కింద కూర్చున్న మార్నింగ్ వాకర్లపై పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లో మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని లిన్ లీ కౌంటీలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. రిమోట్ కంట్రోల్డ్ వాటర్ ఫిరంగుల సాయంతో 20 గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.
కర్ణాటకలోని ఓల్డ్ హుబ్బళీ టౌన్లో అనుష హులిమర అనే మహిళ తన కుమారుడి అల్లరి తట్టుకోలేక.. అతని ప్రవర్తనపై తీవ్ర కోపంతో చేతులు, కాళ్లు, మెడపై ఇనుప కడ్డీని కాల్చి వాతలు పెట్టింది. చుట్టుపక్కల వారు బాలుడి రక్షించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చందానగర్లోని హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో ఓ దొంగ చోరీకి యత్నించాడు. తలకిందులయ్యేలా శ్రమించినా.. మిషన్ ఓపెన్ కాలేదు. దీంతో శరీరం అలసిపోనట్లు అక్కడే నేలపై పడుకొని నిద్రపోయాడు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో నమోదవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఓ యువతి తుపాకీతో రెచ్చిపోయి పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రాణహానికీ గురిచేయాలన్న స్థాయికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హర్యానాలోని పానిపట్కు చెందిన మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శీతల్ దారుణ హత్యకు గురైంది. సోనిపట్ జిల్లాలోని ఖండా సమీపంలోని రిలయన్స్ కాలువలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు కనిపిస్తోంది.