కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ తోడుదొంగలే | Raghunandan Rao FIRE ON CONGRESS BRS | RTV
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏం సాధించారు.. అమిత్ షాపై కాంగ్రెస్
ఆర్టికల్ 370పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫలితాలు సాధించిందని ప్రశ్నించింది. పదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించిప్పటికీ ఉగ్రవాదాన్ని కట్టడిచేయలేకపోయారని విమర్శించింది.
నా పెన్షన్ ఏది..యశస్వినీని నిలదీసిన వృద్ధురాలు! |Old Woman Gives Big Shock To Yashaswini Reddy | RTV
మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు
సాదువులు, కాషాయం ధరించి రాజకీయం చేయొద్దు అంటూ మల్లికార్జున ఖర్గే యోగి గురించి కామెంట్ చేశారు. దానికి ధీటుగా ఆయన చిన్నప్పటి సంఘటనలే గుర్తు చేశారు యోగి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇరు నేతల మధ్య మాటల తూటలు పేలాయి.
ఆ కడుపు మంటతోనే చేశాడు.. కొడంగల్ ఘటనపై పట్నం నరేందర్ రియాక్షన్!
కొండగల్ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. ఘటనలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉంటే బీఆర్ఎస్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పొలం పోతుందనే కడుపు మంటతోనే సురేష్ తనకు ఫోన్ చేశాడని చెప్పారు.
కుల గణన చేసేది అందుకోసమే.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారుల గొంతు కోశారని ధ్వజమెత్తారు. కేవలం బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన జపం ఎత్తుకుందని ఆరోపించారు.
'11 నెలలైంది ఏం చేశారు'.. రేవంత్ సర్కార్పై కిషన్రెడ్డి ఫైర్
రేవంత్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తికావొచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2024/11/20/6hJofzzbNL35n1W32Xcv.jpg)
/rtv/media/media_files/2024/11/14/JUr30fOxxe08CLa1VvCs.jpg)
/rtv/media/media_files/2024/11/12/y99Mb44AiedfvcSZsBJZ.jpg)
/rtv/media/media_files/2024/11/12/DQENL8IjoPrKkoTG0t0A.jpg)
/rtv/media/media_files/2024/11/10/DDIyM2T0glS2dblN6iMK.jpg)
/rtv/media/media_files/2024/11/09/goGnRodacnkRfVwveUMa.jpg)