BIG BREAKING : సీఎం స్టాలిన్, త్రిష ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ఇటీవల తమిళనాడులోని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సీఎం పేర్లు, ఫొటోలు వాడే అంశంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వాడుకోవద్దని హెచ్చరించింది.
సాధారణంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే సంక్షేమ పథకాలకు ఆ పార్టీ వ్యవస్థాపకుల పేర్లు, మాజీ సీఎంల పేర్లు పెడుతుంటారు. ఈ స్కీమ్స్కు వాళ్ల ఫొటోలు కూడా వాడుతుంటారు. అయితే తాజాగా ఇలాంటి విధానానికి మద్రాస్ హైకోర్టు చెక్ పెట్టింది.
దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు 2027 మార్చి 1 నుంచి జరగనున్నట్లు ఇప్పటికే కేంద్ర అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్రం కావాలనే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ఆలస్యం చేస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైంది. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. కమల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే అధికారిక ప్రకటన చేసింది. డీఎంకే, ఎన్ఎంఎం ల ఒప్పందం ప్రకారం కమల్ పెద్దల సభకు వెళ్లనున్నారు.
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 10 వ సమావేశంలో ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. విపక్ష కూటమికి చెందిన సీఎంలు స్టాలిన్, రేవంత్ తో ప్రధాని నవ్వుతూ ముచ్చటించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సుప్రీం కోర్టులో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని న్యాయస్థానం తెలిపింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్లో పెట్టడం చట్టవిరుద్ధమని తీర్పు వెల్లడించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. జర్మన్ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్మార్క్స్ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉగాది పండుగ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వివాదానికి దారి తీసింది. తెలుగు, కన్నడ ప్రజలను ద్రవిడులుగా పేర్కొంటూ ఉగాది శుభాంకాంక్షలు చెప్పారు. తాము ద్రవిడులం కాదని కన్నడవాసులు విమర్శలు చేస్తున్నారు.