ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 6గురు దుర్మరణం!
ఛత్తీస్గఢ్ రాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. స్కార్పియో కారు అదుపు తప్పి నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు చికిత్సపొందుతూ మరణించారు.