Fire Accidents: గుజరాత్ నుంచి ఢిల్లీ వరకూ 24 గంటల్లో మూడు అగ్నిప్రమాదాలు.. బూడిదైన 42 ప్రాణాలు..
24 గంటలు..మూడు అగ్ని ప్రమాదాలు..42 మంది ఆహుతి అయిపోయారు. గుజరాత్, ఢిల్లీలో ఈ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి