పాపిరెడ్డిపల్లి లో విషాద ఛాయలు|Constable Rajesh Dies in Encounter |RTV
పాపిరెడ్డిపల్లి లో విషాద ఛాయలు| Police Constable Rajesh Dies in Encounter with Maoists in Chattisgarh and sources say that he belongs to Papireddy palli |RTV
పాపిరెడ్డిపల్లి లో విషాద ఛాయలు| Police Constable Rajesh Dies in Encounter with Maoists in Chattisgarh and sources say that he belongs to Papireddy palli |RTV
ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామంలో కొందరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో ఓ నకిలీ బ్రాంచ్ను ఓపెన్ చేసి గ్రామస్థుల నుంచి లక్షల్లో దండుకున్నారు. చివరికి అది ఫేక్ బ్యాంక్ అని తేలడంతో అందరూ కంగుతిన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఛత్తీస్గఢ్ లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. తర్రెం పోలీస్స్టేషన్ పరిధిలోని గుడం అటవీప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. దీంతో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి.
ఛత్తీస్ఘడ్ జర్నలిస్టులపై చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును పునఃపరిశీలించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు .దర్యాప్తుకు సంబంధించిన నివేదికను తనకు ఇవ్వాలని ఎస్పీని ఆమె కోరారు. సచివాలయంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నేతలతో సమావేశమైన సందర్భంగా హోంమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఛత్తీస్గడ్లోని దండకారణ్యంలో మావోయిస్టులు మందుపాతరతో పోలీస్ వాహనాన్ని పేల్చేశారు. ఘటనలో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలోని సిలిగేర్ - టేకుగూడెం రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
24 గంటలు..మూడు అగ్ని ప్రమాదాలు..42 మంది ఆహుతి అయిపోయారు. గుజరాత్, ఢిల్లీలో ఈ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి
ఛత్తీస్గఢ్లోని బెమెతారా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఓ గన్పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు కీలక నేతలు కూడా ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు.