BREAKING: ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్!
సింగయ్య మృతి కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. సింగయ్య మృతిపై హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. పిటిషన్ను రేపు విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.