ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ..15 మంది
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలను దర్శించుకుని తిరిగివస్తున్న టెంపోట్రావెలర్ను కంటెయినర్ లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలను దర్శించుకుని తిరిగివస్తున్న టెంపోట్రావెలర్ను కంటెయినర్ లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కారును ప్రకాశవంతమైన సూర్యకాంతిలో పార్క్ చేసినప్పుడు.. కారు లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ప్లాస్టిక్ బాటిల్ లోపల ఉంచితే.. దానిలోని ప్రమాదకరమైన రసాయనాలు నీటిలో కరిగి శరీరంలోని హార్మోన్లను అసమతుల్యత చేస్తుంది.
తాగుడుకు బానిసైన తండ్రి ప్రతిరోజు ఇంట్లోవారితో గొడవపడుతుండంటంతో ఆ కొడుకు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైన తన తండ్రిని చంపేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం కారుతో ఢీకొట్టి చంపేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుకున్నది ఘటన.
హైదరాబాద్ గచ్చిబౌలిలో రన్నింగ్ కారులో మంటలు చెరరేగాయి. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది.
హర్యానాలోని పంచకులలో సంచలనం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో ఏడు మృతదేహాలు లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా ఈ ఏడు మృతదేహాలు ప్రముఖ వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ కుటుంబానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్లోని అత్తాపూర్ పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పిల్లర్ నంబర్ 280 సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి.
నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కారుకు ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్నారు. రవాణా శాఖ నిర్వహించిన వేలంలో రూ.7.75లక్షలు చెల్లించి TG 09 F 0001 సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్ జోన్లో ఒకే రోజు రూ.37,15,645 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
కార్లలో శానిటైజర్లు, పెర్ఫ్యూమ్లలో ఉండే ఆల్కహాల్ వల్ల స్పార్క్ వస్తే మంటలు వ్యాపిస్తాయి. డ్రైవింగ్ చేస్తూ ధూమపానం చేయడం, నాణ్యత లేని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించడం, బ్రేక్ లేదా క్లచ్లో మార్పు కనిపించినా దానిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.